భారత్‌లో ఎమర్జెన్సీ విధించి నేటికి 49 ఏళ్ళు

73చూసినవారు
భారత్‌లో ఎమర్జెన్సీ విధించి నేటికి 49 ఏళ్ళు
భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 49 ఏళ్లు అయ్యింది. ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం సంచలనాత్మకం కావడంతోపాటు రాజకీయంగా ఇప్పటికీ తీవ్ర విమర్శలకు తావిచ్చింది. రాష్ట్రపతి దేశవ్యాప్త ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు 1975 జూన్‌ 25వ తేదీ అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. ఈ ఎమర్జెన్సీ 21 మార్చి 1977న ముగిసింది.

సంబంధిత పోస్ట్