మంత్రి పదవి రావడంతో కొండా సురేఖ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు: జగదీశ్ రెడ్డి

68చూసినవారు
మంత్రి పదవి రావడంతో కొండా సురేఖ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు: జగదీశ్ రెడ్డి
తెలంగాణలో స్థాయిలేని వారికి మంత్రి పదవి రావడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని శుక్రవారం మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి విమర్శించారు. మంత్రి కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయన్నారు. మంత్రుల వెనుక సీఎం రేవంత్ ఉండి వారితో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు విఫలమై హైడ్రా, సినీ తారల అంశం తెరపైకి తెస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్