జగన్‌ ఢిల్లీ డ్రామాలు అందుకోసమే: సీఎం చంద్రబాబు

51చూసినవారు
జగన్‌ ఢిల్లీ డ్రామాలు అందుకోసమే: సీఎం చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి పారిపోయేందుకే జగన్‌ ఢిల్లీ డ్రామాలు ఆడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ 'శ్వేతపత్రంలోని వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం జగన్‌కు లేదు. ఆయన పెంచిపోషించిన గంజాయి, డ్రగ్స్‌ సంస్కృతి వల్లే ఇన్ని అనర్థాలు. వినుకొండ హత్య గంజాయి వల్లే జరిగినట్లు వైకాపా నేతలే ఒప్పుకొన్నారు.' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్