ధర్మపురి: సంస్కృతాంధ్ర కళాశాలకు కంప్యూటర్ బహుకరణ

60చూసినవారు
ధర్మపురి: సంస్కృతాంధ్ర కళాశాలకు కంప్యూటర్ బహుకరణ
స్వశోధన్ ట్రస్ట్ హైదరాబాద్ ద్వారా ధర్మపురిలోనీ సంస్కృతాంధ్ర కళాశాలకు డొనేట్ చేసిన కంప్యూటర్ మరియు ప్రింటర్ ను శనివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా కళాశాల కొ-యాజమాన్యానికి అందజేశారు. ఈ సందర్భంగా కంప్యూటర్ మరియు ప్రింటర్ ను అందజేసినందుకు స్వశోధన్ ట్రస్ట్ హైదరాబాద్ వారికి కళాశాల యాజమాన్యం ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్