ఎండపల్లి: ప్రమాద బీమా చేసిన టియుడబ్ల్యూజే (ఐజేయు) పాత్రికేయులు

60చూసినవారు
ఎండపల్లి: ప్రమాద బీమా చేసిన టియుడబ్ల్యూజే (ఐజేయు) పాత్రికేయులు
ఎండపల్లి: మండల కేంద్రంలోని ఇండియన్ పోస్టల్ సబ్ పోస్ట్ ఆఫీస్ లో స్థానిక టియుడబ్ల్యుజే (ఐజెయు) ఎనిమిది మంది పాత్రికేయులు శనివారం ప్రమాద బీమా చేసారు. నల్లాల కుమార్, బాలసాని శ్రావణ్ కుమార్, నాగసముద్రాల శ్రీనివాస్ విశ్వకర్మ, చిలుక సతీష్, బొడ్డు రాజేశం, బెత్తపు లక్ష్మిరాజం, గుండ గంగయ్య, ఉప్పు రమేష్ లు ప్రమాద బీమా చేయగా.. ఎండపల్లి సబ్ పోస్ట్ మాస్టార్ కె. సతీష్ కుమార్, ఈ. డీ. డీ. ఏ డి. వెంకటేష్ అభినందించారు.

సంబంధిత పోస్ట్