ఈనెల 9న జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకుల ప్రకటన

50చూసినవారు
ఈనెల 9న జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకుల ప్రకటన
దేశంలోని ఐఐటీల్లో బీటెక్‌, బీఆర్‌సీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024 ర్యాంకులను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన రెస్పాన్స్ షీట్లను తాజాగా విడుదల చేశారు. తాజాగా రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి. https://jeeadv.ac.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రేపు ప్రాథమిక 'కీ' విడుదల చేయబడుతుంది. ఈ నెల 26న జరిగిన ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 వేల మంది హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్