జీపు బోల్తా.. ఇద్దరు గిరిజనులు మృతి

57చూసినవారు
జీపు బోల్తా.. ఇద్దరు గిరిజనులు మృతి
తెలంగాణలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతపల్లి మండలం భీమనపల్లి వద్ద అదుపుతప్పి జీపు బోల్తా పడటంతో ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 10 మందికి పైగా గాయాలు అయ్యాయి.
ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్