కాల భైరవ ఆలయంలో జేపీ నడ్డా ప్రత్యేక పూజలు (Video)

57చూసినవారు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తరప్రదేశ్‌ వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ కాల భైరవ ఆలయాన్ని సోమవారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ఆలయానికి చేరుకున్న నడ్డాకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని, ప్రజలందరిలో ఆనందం, శాంతి నెలకొనాలని కాల భైరవుడిని ప్రార్థించినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్