జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశాం: భుజంగరావు

71చూసినవారు
జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశాం: భుజంగరావు
ఫోన్ ట్యాపింగ్ కీలక నిందితుడు, ఏఎస్పీ (సస్పెండెడ్) భుజంగరావు తన వాగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాము తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ ఫోన్ కూడా ట్యాప్ చేశామన్నారు. అవసరాలకు అనుగుణంగా ఆయన్ను ప్రభావితం చేసేందుకు ఆయన వ్యక్తిగత జీవితం, ఇతర అలవాట్లను తెలుసుకునే వాళ్లమని తెలిపారు. ప్రభుత్వ, బీఆర్ఎస్ నేతల కేసులను పర్యవేక్షిస్తున్న లాయర్లతో పాటు జడ్జీల ఫోన్లను ట్యాప్ చేశామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్