రిటైర్డ్‌ IAS అధికారి భార్య దారుణ హత్య (వీడియో)

78చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ రిటైర్డ్ IAS అధికారి అయిన దేవేంద్ర దూబే ఇంట్లోకి ఓ ముగ్గురు యువకులు చోరీకి పాల్పడ్డారు. ఆయన భార్య మోహిని అడ్డురావడంతో ఆ యువకులు దారుణంగా చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ద్వారా నిందితులను గుర్తించారు. దేవేంద్ర దూబే సొంత డ్రైవర్ అభిషేక్, అతని స్నేహితులు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. దీంతో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్