ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

51చూసినవారు
ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. పోలీసులు గాల్లోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు. అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు తెలిపేందుకు రాజకీయ నాయకులు, ప్రముఖులు తరలివచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరై పాడె మోశారు. ఏపీ, తెలంగాణ నేతలు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్