రాష్ట్ర కార్యవర్గ సభ్యునికి ఘన సన్మానం

73చూసినవారు
రాష్ట్ర కార్యవర్గ సభ్యునికి ఘన సన్మానం
కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన సీనియర్ పాత్రికేయులు ఎస్ఏ లతీఫ్ రాష్ట్ర కార్యవర్గంలో సభ్యునిగా ఎన్నికవ్వడంతో బుధవారం బాన్సువాడ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో బాన్సువాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలపై ఎప్పుడు ముందుంటానని ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని జర్నలిస్టులకు కోరారు. బాన్సువాడ జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్