పి ఆర్ టి యు జిల్లా కార్యదర్శికి ఘన సన్మానం

78చూసినవారు
పి ఆర్ టి యు జిల్లా కార్యదర్శికి ఘన సన్మానం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు కుశాల్ ఉపాధ్యాయ సంఘం పి ఆర్ టి యు జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం ఆయన నివాసంలో హార్ట్ ఫుల్ మెడిటేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మధుసూదన్ , శ్రీదేవి, పద్మ శ్రీనివాస్, నర్వ శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్