బాన్సువాడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్టీసీ కార్మికులు బుదవారం అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో డిపో సిఆర్సి చింతల రాములు, వాగ్మారె మారుతి, బలరాం, సింగరి రాము, బాల్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.