బాన్సువాడ పట్టణంలోని గాంధీ చౌక్ లో ఉదయం ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త అర్థం శేఖర్ గుప్త నివాసానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ సింగ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ గుప్తా, మాసాని శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.