ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన అంగన్వాడి ఉద్యోగులు

58చూసినవారు
ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన అంగన్వాడి ఉద్యోగులు
బాన్సువాడ పట్టణంలోని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం అంగన్వాడీ ఉద్యోగులు ర్యాలీగా తరలివచ్చి ఎమ్మెల్యేకు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్