బాన్సువాడ: వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పీఏసీఎస్ వైస్ చైర్మన్

68చూసినవారు
బాన్సువాడ: వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పీఏసీఎస్ వైస్ చైర్మన్
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండల్ నచుపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నచుపల్లిలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పీఏసీఎస్ వైస్ చైర్మన్ బోబిల్లి గంగారాం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్