మారుతి కుటుంబాన్ని పరామర్శించిన బీబీ పాటిల్ తనయుడు అభిషేక్

68చూసినవారు
మారుతి కుటుంబాన్ని పరామర్శించిన బీబీ పాటిల్ తనయుడు అభిషేక్
బీర్కూరు మండల బీసీ మోర్చా అధ్యక్షులు పెంట మారుతి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో బుదవారం ఎంపీ అభ్యర్థి బి. బి పాటిల్ తనయుడు అభిషేక్ పాటిల్ మారుతి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని, అధైర్య పడవద్దని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, బి. సి మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి మక్కయ్య, అధ్యక్షులు సాయికిరణ్, గంగాధర్, ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్