బోర్లం గ్రామ జామే మజీద్ నూతన కార్యవర్గం ఎన్నిక

1490చూసినవారు
బోర్లం గ్రామ జామే మజీద్ నూతన కార్యవర్గం ఎన్నిక
బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామ జామే మస్జీద్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు(సదర్ సాబ్) గా. సయ్యద్ హకీమ్, ఉపాధ్యక్షులుగా షంషీర్ ఖాన్, కార్యదర్శిగా యం. డి. అహ్మద్(బాబు), కోశాధికారిగా. సయ్యద్ గౌస్, కార్యవర్గ సభ్యులుగా. షేఖ్ అఫ్రోజ్, షేఖ్ షాదుల్లా, షేఖ్ లతీఫ్, సయ్యద్ గఫుర్, సయ్యద్ అహ్మద్, సయ్యద్ అయ్యుబ్, సయ్యద్ ఖాసీం, సద్దాం తదితరులు ఎన్నికైనారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్