ఖాధ్లపూర్ లో పశువులకు టీకాలు

62చూసినవారు
ఖాధ్లపూర్ లో పశువులకు టీకాలు
బాన్సువాడ మండలం ఖాధ్లపూర్ లో బుధవారం పశు వైద్యాధికారి జైపాల్ సింగ్ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు నివారణ వ్యాధి టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఓఎస్ ఖాదర్, గోపాలమిత్ర, ప్రవీణ్, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్