మంత్రి జూపల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేషన్ చైర్మన్

82చూసినవారు
మంత్రి జూపల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేషన్ చైర్మన్
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ గురువారం హైదరాబాదులోని జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి పవన్, మాజీ జడ్పిటిసి ప్రదీప్ పటేల్, రాణంపల్లి శంకర్, నియోజక వర్గ యువజన అధ్యక్షులు మధు సూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్