బాన్సువాడలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం

62చూసినవారు
బాన్సువాడలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం
బాన్సువాడ పట్టణంలోని హరిజనవాడలో శుక్రవారం బిజెపి మహిళా మోర్ఛ పట్టణ అధ్యక్షురాలు ర్యాల లక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. , ప్రధాని నాయకత్వాన్ని బలపరిచేందుకు ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్ఛ జిల్లా ఉపాధ్యక్షురాలు ఐశ్వర్య, లాబర్తి ప్రముఖ్ రేణుక, విజయలక్ష్మి, అంకిత, ఆమని, సవిత తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్