19వ వార్డులో ఇంటింట ఎన్నికల ప్రచారం

471చూసినవారు
19వ వార్డులో ఇంటింట ఎన్నికల ప్రచారం
బాన్సువాడ పట్టణంలోని 19వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సీఎం కేసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి మరియు అమలు చేయబోయే మేనిఫెస్టో గురించి వివరిస్తూ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నిజయోజక వర్గానికి చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ పోచారం శ్రీనివాస్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్