మైలారంలో ఉపాధి హామీ పనులు పరిశీలన

71చూసినవారు
మైలారంలో ఉపాధి హామీ పనులు పరిశీలన
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో ఎంపీ ఓ రాము గురువారం ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడిగిన ప్రతికూలికి పనులు కల్పించేలా చూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్