శుభాకాంక్షలు తెలియజేసిన పోచారం

1874చూసినవారు
శుభాకాంక్షలు తెలియజేసిన పోచారం
బాన్సువాడ పట్టణం మంగళవారం లోని భారత్ గార్డెన్ లో జరిగిన ఎం ఐ ఎం ప్రెసిడెంట్ సయీద్ ఖాన్ వలీమ రిసెప్షన్ లో పాల్గొని, శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ స్టేట్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో శంభు రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, మాజీ ఎంపీపీ ఎజాస్, బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పాత బాల కృష్ణ, స్పీకర్ గారి వ్యక్తి గత సహాయకులు భగవాన్ రెడ్డి, షాదీఖానా చైర్మన్ అబ్దుల్ వాహబ్, కో ఆప్షన్ మెంబర్ అలిమొద్దీన్ బాబా, మైనారిటీ అధ్యక్షులు యూసుఫ్, మైనారిటీ ప్రధాన కార్యదర్శి యండి. దావూద్, నార్ల ఉదయ్, కౌన్సిలర్లు హకీం, అహ్మద్, రఫీక్, రమాదేవి రాజా గౌడ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్