కంటి వెలుగులో కంటి పరీక్షలు చేయించుకున్న నాయకులు

646చూసినవారు
కంటి వెలుగులో కంటి పరీక్షలు చేయించుకున్న నాయకులు
బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలోని గ్రామ పంచాయతీలో బుధవారం జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గ్రామ నాయకులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో. మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మెన్. కె శ్రీనివాస్ రెడ్డి, బీర్కూర్ మండల ఆర్ఐ. యస్ సురేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్. మన్నే చిన్న సాయిలు, క్యాంప్ ఉప సర్పంచ్. కొండ సాయిలు, ఏఎంసీ మాజి డైరెక్టర్. బోడ చందర్, మండల సోషల్ మీడియా ఉపాధ్యక్షులు. సయ్యద్ మెహరాజ్, బీఆర్ఎస్ యువ నాయకులు. ముమ్మాయి లక్ష్మణ్, కంటి వెలుగు డాక్టర్. రత్నం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్