బాన్సువాడ డివిజన్ మాలమహానాడు నాయకుల సమావేశం

78చూసినవారు
బాన్సువాడ డివిజన్ మాలమహానాడు నాయకుల సమావేశం
బాన్సువాడ పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఎస్సి వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు రద్దు అయ్యే వరకు ప్రతి గ్రామంలో మాల సంఘం కమిటీలు వేసి గ్రామస్థాయి నుండి ఉద్యమాన్ని ఉదృతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాలల ఉప కులాలను కలుపుకొని మాలలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని నాయకులు నిర్ణయం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు మేకల సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్