పియస్ఆర్ పార్కును సందర్శించిన ఎమ్మెల్యే పోచారం

84చూసినవారు
పియస్ఆర్ పార్కును సందర్శించిన ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ పట్టణంలోని పియస్ఆర్ మల్టీ జనరేషన్ పార్కును శనివారం మాజీ శాసన సభాపతి బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు అంజిరెడ్డి, నార్ల రవీందర్, వెంకట్రాంరెడ్డి, పిట్ల శ్రీధర్, దావూద్, నార్ల ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్