ఎల్లారెడ్డిలో 121 రకాలతో దుర్గామాతకు నైవేద్యం

65చూసినవారు
ఎల్లారెడ్డిలో 121 రకాలతో దుర్గామాతకు నైవేద్యం
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి లో రైతు యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత మండపంలో ఆదివారం ఘనంగా పూజలు నిర్వహించారు. తదనంతరం మాతకు 121 రకాల నైవేద్యాలను సమర్పించారు. మహిళలు అమ్మవారికి ఓడి బియ్యం పోశారు. పూజల అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో భక్తులు , రైతు యువజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్