డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన పోచారం

81చూసినవారు
డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన పోచారం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామస్థులు 40 మందికి ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్