18న జరిగే మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనే భక్తులకు బాన్సువాడ పట్టణంలోని బస్ డిపో మేనేజర్ సదావశివ్ గుడ్ న్యూస్ చెప్పారు. శివరాత్రి సందర్భంగా బాన్సువాడ బస్టాండ్ నుండి సోమేశ్వర శివాలయం వెళ్లుటకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.