కౌన్సిలర్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్

82చూసినవారు
కౌన్సిలర్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్
బాన్సువాడ పట్టణంలోని ప్రధాన వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బిట్ల రేణుక భర్త రమేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో గురువారం ఉమ్మడి జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్, పార్టీ ఇంచార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి వారి కుటుంబానికి పరామర్శించి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. పరామర్శించిన వారిలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కృష్ణారెడ్డి, నాయకులు ఏజాస్, గురు వినయ్, కౌన్సిలర్లు వెంకటేష్, హకీమ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్