ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలి. పార్టీ ఇంచార్జ్ఏనుగు

53చూసినవారు
ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలి. పార్టీ ఇంచార్జ్ఏనుగు
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ కు మద్దతుగా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పెద్ద శంకరంపేట్ లో జరిగే జన జాతర బహిరంగ సభకు బాన్సువాడ నియోజకవర్గం నుండి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలని బాన్సువాడ నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్