దుర్గమాత మండపాలను సందర్శన

50చూసినవారు
దుర్గమాత మండపాలను సందర్శన
దేవీనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన దుర్గమాత మండపాలను ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడెం గల్లీ విక్టరీ యూత్ , సంగమేశ్వర కాలనీ మణికంఠ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్