పైప్ లైన్ లీకేజీని మరమ్మత్తులు చేయించిన వార్డు సభ్యులు

1716చూసినవారు
పైప్ లైన్ లీకేజీని మరమ్మత్తులు చేయించిన వార్డు సభ్యులు
బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో తొమ్మిదవ వార్డు సభ్యులు మన్నే నాగభూషణం తన వార్డులో సమస్యలపై ఆకస్మిక తనిఖీకి వెళ్లినప్పుడు పైప్ లైన్ లీకేజిని చుసి వెంటనే గ్రామ పంచాయతి సిబ్బందిని పిలిపించి దగ్గరుండి మరమ్మతు చేయించడం జరిగింది. పైప్ లైన్ లీకేజీ సమస్యను వెంటనే స్పందించి దగ్గరుండి మరమ్మతులు చేపించిన వార్డు సభ్యులు నాగభూషణంని కాలనీ ప్రజలు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్