గర్భిణీలకు అవగాహన కల్పించిన మహిళ శిశు సంక్షేమ అధికారులు

54చూసినవారు
గర్భిణీలకు అవగాహన కల్పించిన మహిళ శిశు సంక్షేమ అధికారులు
బాన్సువాడ పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వందరోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా గర్భిణి స్త్రీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగాతులసి మాట్లాడుతూ శిశువులను కాపాడడం మనందరి బాధ్యతని, గర్భ స్రావలు, భృణ హత్యలను నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ సుధారాణి ఐసిడిఎస్ సూపర్వైజర్ షాహనాజ్, స్టాఫ్ నర్స్, అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్