ఘనంగా కట్ట మైసమ్మ 15వ వార్షికోత్సవం

84చూసినవారు
ఘనంగా కట్ట మైసమ్మ 15వ వార్షికోత్సవం
బోధన్ పట్టణంలోని బైపాస్ ప్రాంతంలో గల కట్ట మైసమ్మ మందిరం యొక్క 15వ వార్షికోత్సవంను మంగళవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారు భక్తుల కోరికలు తీర్చి రైతులకు పాడిపంట ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుందని ఆలయ అర్చకులు ఉత్మిరు సాయిలు అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్