బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి

51చూసినవారు
బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి
కామారెడ్డి జిల్లా పిట్లం మండలానికి చెందిన హెచ్. చందర్ తన బైకు అదుపు తప్పి క్రింద పడి మృతి చెందారు. స్థానికుల ప్రకారం.. బుధవారం సాయంత్రం చందర్ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో అత్తగారింట్లో జరిగిన ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా కారే గామా మూల మలుపు వద్ద బైకు అదుపు తప్పడంతో గాయాలు తగిలాయి. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్