కార్యకర్తలు సైనికుల వలే పని చేయాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

67చూసినవారు
కార్యకర్తలు సైనికుల వలే పని చేయాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సైనికుల వలే పని చేసి ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. బుధవారం మద్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.

సంబంధిత పోస్ట్