కందర్ పల్లిలో అమ్మ మాట - అంగన్ వాడి బాట

85చూసినవారు
కందర్ పల్లిలో అమ్మ మాట - అంగన్ వాడి బాట
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్ పల్లిలోని శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో ముఖ్య అతిథిగా సి. డి. పీ. ఓ. సునంద ముఖ్య అతిధిగా విచ్చేసి పిల్లలకు మంచి ఆహారాన్ని, వసతులను పరిశీలించి అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించారు. పిల్లలతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ కోమురమ్మ, అంగన్వాడి టీచర్ విజయలక్ష్మీ, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్