డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులు

58చూసినవారు
డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల బిచ్కుంద మండలంలో పి. జి కోర్సు లకు గాను అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రముఖర్జీ బుధవారం తెలిపారు. పీజీలో 55 శాతం మార్కులు ఉన్నవారు అర్హులు అన్నారు. నెట్ /సెట్/ పీహెచ్డీ వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. తెలుగు-2, ఆంగ్లం-2, కామర్స్-2 సబ్జెక్టులకు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు ఫారాలను శనివారం మధ్యాహ్నం మూడు గంటల లోపు అందజేయాలని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్