ఘనంగా జరిగిన బొద్ధి పోచమ్మ బోనాల పండుగ

83చూసినవారు
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయం సమీపానగల బొద్ది పోచమ్మ బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు, బాలికలు బోనాలు ఎత్తుకొని ఆటపాటలతో భక్తులను అలరించారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వర స్వామి అనే కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రి మూడవ రోజు బొద్ది పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్