మద్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదిగ కులస్తులకు కేటాయించాలి

52చూసినవారు
మద్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదిగ కులస్తులకు కేటాయించాలి
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల మాదిగ కులస్తుల మండల అధ్యక్షులు ఆయిల్వార్ మారుతి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మాదిగ కులస్తులకు కేటాయించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగ కులస్తుల జనాభా చాలా ఎక్కువ ఉంది. కాగా చైర్మన్ పదవి మాదిగ కులస్తులకు కేటాయించాలని ఎమ్మెల్యేని కోరారన్నారు.

సంబంధిత పోస్ట్