పిట్లంలోనీ త్రిశూల్ హాస్పిటల్ లో మధుమేహ నిర్దారణ పరీక్షలు

70చూసినవారు
పిట్లంలోనీ త్రిశూల్ హాస్పిటల్ లో మధుమేహ నిర్దారణ పరీక్షలు
కామారెడ్డి జిల్లా పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం త్రిషుల్ హాస్పిటల్ లో మధుమేహ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. మొత్తం 12 మందికి పరీక్షలు నిర్వహించగా షుగర్ నిర్ధారణ అయిన నలుగురికి ఒక నెలకు సరిపడా మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రష్మిత, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కాశిరెడ్డ్, కార్యదర్శి వేణుగోపాల్, హాస్పిటల్ డైరెక్టర్ లు సుభాకర్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్