పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: డిఎల్పిఓ నాగరాజు

61చూసినవారు
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: డిఎల్పిఓ నాగరాజు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ గ్రామంలోని అంగన్వాడి సెంటర్ ను సోమవారం డిఎల్పిఓ నాగరాజు తనిఖీ చేసినారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు సరైన భోజనాన్ని అందించాలని మధ్యాహ్న భోజన కార్మికులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మురికి కాల్వలను గ్రామపంచాయతీ సిబ్బంది చేత ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్