పిట్లంలో ఎల్ కె ఆర్ చలివేంద్రం ఏర్పాటు

67చూసినవారు
పిట్లంలో ఎల్ కె ఆర్ చలివేంద్రం ఏర్పాటు
పిట్లం మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ఎల్కేఆర్ చలివేంద్రంను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఎండలు విపరీతంగా ఉన్నందున వివిధ గ్రామాల నుండి పిట్లం మండల కేంద్రానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చడానికి చలి వేoద్రం ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామ్ రెడ్డి, మోహన్ రెడ్డి , బొడ్ల రాజు దయానంద్ , శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్