హనుమంత్ షిండే రాకతో బ్రహ్మరథం పట్టిన ప్రజలు

1355చూసినవారు
హనుమంత్ షిండే రాకతో బ్రహ్మరథం పట్టిన ప్రజలు
కామరెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల సావర్గా విలేజ్ తాండ ప్రచారంలో భాగంగా హనుమంత్ షిండే రాకతో ప్రజలు శనివారం బ్రహ్మ రథం పట్టారు. ప్రజలు ఈ సారి కూడా ఎమ్మెల్యేగా గెలుస్తారని శాలువా కప్పి పూలదండలతో సత్కరించారు. సర్పంచ్ కిషన్ పవర్, ఆధ్వర్యంలో ఎంపీపీ యశోద నీలు పటేల్, మాధవరావు దేశాయ్, ప్రజా ప్రతినిధులు సర్పంచులు, ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్