పిట్లం మండల కేంద్రంలో భారీ వర్షం

56చూసినవారు
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఆదివారం వర్షం పడింది. దీంతో వరి వేసుకున్న రైతులకు కాస్త ఉపశమనం పొందారు. ఆరు తడి పంటలు వేసిన రైతులకు వర్షం పడడంతో పంటల కొంతమేర లాభం చేకూరింది.

సంబంధిత పోస్ట్