పిట్లం మండలంలో భారీ వర్షం

62చూసినవారు
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో పాటు చిన్న కొడప్గల్, అన్నారం, చిల్లర్గి, సిద్దాపూర్, తిమ్మానగర్, రాంపుర్(కలన్), బండపల్లి, బోల్లక్పల్లి, కుర్తి తదితర గ్రామాలలో శనివారం ఉదయం నుండి వర్షం పడుతూనే ఉంది. దీంతో వరిమాళ్ళు వేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్