కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి

69చూసినవారు
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని ఫంక్షన్ హాల్ లో బుధవారం పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. 15 సంవత్సరాలు జుక్కల్ నియోజకవర్గంనికి ఎమ్మెల్యేగా చేసిన హన్మంతుషిండే ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.

సంబంధిత పోస్ట్